Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త - నిజామాబాద్ టు తిరుమల డైరెక్ట్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:38 IST)
తెలంగాణ రవాణా సంస్థ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా, నిజామాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ రెండు ప్రాంతాల మధ్య శుక్రవారం నుంచి డైరెక్ట్ బస్సు సర్వీసుని ప్రారంభించింది. ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు బస్సు టిక్కెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్‌కు అందజేస్తారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి ఒక బస్సు, తిరుపతి నుంచి తిరుమలకు మరో బస్సులో తీసుకెళతారు. 
 
తిరుమలలో ఉదయం 10 గంటలకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. అయితే, ఈ బస్సులో ప్రయాణించాలంటే కనీసం వారం రోజుల ముందుగా తమ టిక్కెట్లను www.tsrtconline.in అనే వెబ్‌సైట్‌లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ తరహా ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments