Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల..

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (14:54 IST)
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 25,050 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు.మెయిన్స్ పరీక్షలు జూన్‌ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నారు. 
 
పరీక్ష షెడ్యూల్‌ను జనవరి 18వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ  వెబ్ సైట్ లో పొందుపరుచనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. 
 
మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్ 16 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. ఈ పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments