Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు రీ-మెజర్మెంట్ దరఖాస్తులు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (14:39 IST)
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుక్రవారం టీఎస్‌ఎల్‌పీఆర్బీ రీ మెజర్మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తుతో పాటు అడ్మిట్ కార్డును చూపించి ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలి. 
 
ఒక సెంటీమీటర్ ఎత్తుతో డిస్ క్వాలిఫై అయిన వారు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు మరోసారి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
 
అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో వీరికి ఈవెంట్స్ నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments