ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (11:53 IST)
ఏప్రిల్ 30న కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీవో) పోస్టులకు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గం. వ‌ర‌కు ప‌రీక్షలు జరుగుతాయి. 
 
ఈ ప‌రీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల్సి వుంటుది. అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్ల మీద తప్పసరిగా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments