Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆగస్టు 15న జన్మిస్తే...

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (13:18 IST)
ఈ నెల 15వ తేదీన 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశం యావత్తూ సిద్ధమవుతుంది. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఆగస్టు 15వ తేదీన జన్మించే శిశువులకు వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రకటించారు. 
 
అలాగే, 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. 75 ఏళ్లు పైబడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75 శాతం రాయితీపై మందులు అందించనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments