22 నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

Webdunia
మంగళవారం, 17 మే 2022 (07:11 IST)
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం నుంచి పర్యటిచనున్నారు. ఇందులోభాగంగా ఆయన మంగళవారం లండన్‌కు బయలుదేరి వెళుతారు. ఈ విదేశీ పర్యటన మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. 
 
ముఖ్యంగా, ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు, అధినేతలు, సీఈవోలతో భేటీ నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీన తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 
 
ఈ విదేశీ పర్యటన కోసం మంత్రి కేటీఆర్ మంగళవారం లండన్‌కు బయలుదేరి వెళతారు. ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన లండన్‌‍కు చేరుకుంటారు. తన లండన్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే లక్ష్యంగా వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్ భేటీ అవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments