తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:16 IST)
తెలంగాణ ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో ఫలితాల్లో భాగంగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. 
 
ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ ఇయర్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.  
 
ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన పరీక్షా ఫలితాలను  http://tsble.cgg.gov.in సైట్ ద్వారా పొందవచ్చు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments