Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కొత్త గృహ నిర్మాణ పథకం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (11:06 IST)
ఏప్రిల్ నుంచి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇచ్చే పథకం అమలు కానుందని తెలంగాణ సర్కారు తెలిపింది. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని గత ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చింది. 
 
వచ్చే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయనుంది. ప్రత్యేక బడ్జెట్‌ దీనికోసం పెట్టి.. ఏప్రిల్‌ నుంచే ఈ స్కీ ను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ పథకంతో సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ నుంచే కొత్త పింఛన్లు అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments