Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై సీఎం కేసీఆర్ సమీక్ష

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులతో సమావేశమై చర్చల సారాంశాన్ని వివరించారని ఆదేశించారు. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్ళపై కేంద్ర ఆహార శాఖామంత్రి పియూష్ గోయల్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 26వ తేదీన ధాన్యం కొనుగోళ్ళపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. అపుడు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి నుంచి వారికి స్పష్టమైన హామీ రాలేదు. కాగా, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని నిరంజన్ రెడ్డి వెల్లడించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments