Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై సీఎం కేసీఆర్ సమీక్ష

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోళ్ళపై కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులతో సమావేశమై చర్చల సారాంశాన్ని వివరించారని ఆదేశించారు. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్ళపై కేంద్ర ఆహార శాఖామంత్రి పియూష్ గోయల్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 26వ తేదీన ధాన్యం కొనుగోళ్ళపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. అపుడు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి నుంచి వారికి స్పష్టమైన హామీ రాలేదు. కాగా, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని నిరంజన్ రెడ్డి వెల్లడించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments