Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి కూలీల ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (12:41 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ విషాదం జరిగింది. ఇద్దరు కూలీలు సెప్టెక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ట్యాంకు నుంచి విష వాయువు సోకడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక కొండపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ ఉంది. దీన్ని శుభ్రం చేసేందుకు భవన యజమాని ఇద్దరు కూలీలను మాట్లాడుకున్నారు. వారిద్దరూ ఆదివారం వచ్చి ట్యాంకును క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. 
 
అయితే, ట్యాంకులో విషవాయు సోకడంతో పాటు.. ఊపిరాడక వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ బృందం అక్కడకు చేరుకుని ట్యాంకులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు. 
 
మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం, ఘాజీనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కుటుంబాలతో కలిసి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments