Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలే గొడ్డళ్లతో టీఆర్ఎస్ కౌన్సిలర్‌ను నరికి చంపేశారు..

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:33 IST)
టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్య గురయ్యాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద దుండ‌గులు గొడ్డ‌ళ్ల‌తో న‌రికిచంపారు.  అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజ‌న కౌన్సిల‌ర్‌ను సిటీ న‌డిబొడ్డున హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  
 
వివరాల్లోకి వెళితే.. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్‌గా బానోత్ ర‌వినాయ‌క్ వ్యవహరించారు. ప్రస్తుతం బానోత్ రవినాయక్ హత్యకు గురైన ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ‌లో లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments