తెరాస ఎంపీ మాలోత్ కవిత ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
శనివారం, 24 జులై 2021 (19:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన లోక్‌సభ సభ్యురాలు మాలోత్ కవితకు ఆర్నెల్ల జైలుశిక్ష పడింది. ఈమె హబూబాబాద్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమెకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. ఈమెకు కోర్టు 6 నెలల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 
 
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆమెకు కోర్టు జైలుశిక్ష విధించారు. అయితే, రూ.10 వేల జరిమానా చెల్లించడంతో మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments