Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎంపీ మాలోత్ కవిత ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
శనివారం, 24 జులై 2021 (19:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన లోక్‌సభ సభ్యురాలు మాలోత్ కవితకు ఆర్నెల్ల జైలుశిక్ష పడింది. ఈమె హబూబాబాద్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమెకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. ఈమెకు కోర్టు 6 నెలల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 
 
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆమెకు కోర్టు జైలుశిక్ష విధించారు. అయితే, రూ.10 వేల జరిమానా చెల్లించడంతో మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments