Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరగబడ్డ అడవిబిడ్డలు.. ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి, కారణమిదే

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (20:04 IST)
భద్రాద్రి జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ పోడు భూములు ఆక్రమించుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వారు చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. 
దుమ్ముగూడెం మండలంలోని ఢీకొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
 
గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. భూములను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో గిరిజనులు తిరగబడ్డారు.
 
తమ పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని నిలదీస్తూ బీట్ ఆఫీసర్లను చుట్టుముట్టారు. మహిళలంతా ఏకమైన అధికారులను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ ఘటనకు
 సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments