Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ : రేవంత్ రెడ్డి

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (19:15 IST)
తెలంగాణా రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌తోపాటు.. ప్రజా సమస్యలపై ఒక కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించామన్నారు. రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలు పర్యటిస్తాయన్నారు. 
 
విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ రూపొందించామన్నారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ దొంగలుగా మారాయని దుయ్యబట్టారు. 
 
దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలిచ్చి సీఎం కేసీఆర్ కొనాలనుకున్నారని, కానీ, ఓటర్లు తగిన బుద్ధి చెప్పారన్నారు. పైగా, దళిత బంధు పథకాన్ని ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డితో పాటు.. బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments