Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వరి వేయనే వేయొద్దు... తేల్చి చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (18:18 IST)
వరి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఈ వేసవిలో వరి పంట వేయనే వేయొద్దు అంటూ మరోమారు తేల్చి చెప్పంది. ఇదే అంశంపై మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందన్నారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
కావాలంటే విత్తనాల కోసం వరి పంటను వేసుకోవచ్చన్నారు. అంతేగానీ, ధాన్యాన్ని పండించేందుకు మాత్రం వరి పంటను వేయొద్దని కోరారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వరి కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. అపుడు తెలంగాణ రాష్ట్ర రైతులు వేసవిలో కూడా వరి వేసుకునేలా సహకరిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments