Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వరి వేయనే వేయొద్దు... తేల్చి చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (18:18 IST)
వరి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఈ వేసవిలో వరి పంట వేయనే వేయొద్దు అంటూ మరోమారు తేల్చి చెప్పంది. ఇదే అంశంపై మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందన్నారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
కావాలంటే విత్తనాల కోసం వరి పంటను వేసుకోవచ్చన్నారు. అంతేగానీ, ధాన్యాన్ని పండించేందుకు మాత్రం వరి పంటను వేయొద్దని కోరారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వరి కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. అపుడు తెలంగాణ రాష్ట్ర రైతులు వేసవిలో కూడా వరి వేసుకునేలా సహకరిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments