Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (08:36 IST)
బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు పౌరులు దుర్మరణం పాలయ్యారు. బ్రటిన్‌లో షెఫీల్డ్ అనే ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, వరంగల్‌కు చెందిన పావని, ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన సాయి నరసింహాలు ఉన్నారు. 
 
ట్రక్కు, వ్యాను ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments