బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (08:36 IST)
బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు పౌరులు దుర్మరణం పాలయ్యారు. బ్రటిన్‌లో షెఫీల్డ్ అనే ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, వరంగల్‌కు చెందిన పావని, ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన సాయి నరసింహాలు ఉన్నారు. 
 
ట్రక్కు, వ్యాను ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments