Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (18:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments