Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (18:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments