Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితకు మాయమాటలు చెప్పిన యువకుడు, గర్భవతిని చేసి?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:45 IST)
భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆరేళ్ళ కుమార్తెతో కలిసి జీవిస్తోంది. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఇదే అదునుగా భావించిన ఒక యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్ళి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. గర్భవతిని చేసి పరారయ్యాడు.
 
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా సారపాకకు చెందిన ఒక మహిళకు ఏడేళ్ళ క్రితం వివాహమైంది. ఆమె భర్త అరటిపండ్లను అమ్మేవాడు. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆ వివాహిత తన కుమార్తెతోనే కలిసి ఉంటోంది.
 
ఆమె అరటిపండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. అయితే ఇంటి పక్కనే ఉన్న 18 యేళ్ళ యువకుడు ఆ వివాహితకు మాయమాటలు చెప్పాడు. నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నీకు కొత్త జీవితం ఇస్తానని నమ్మబలికాడు. ఆమెను లోబరుచుకున్నాడు. సంవత్సరం నుంచి ఆమెతో శారీరక వాంఛ తీర్చుకున్నాడు.
 
అయితే అతడి కారణంగా ఆమె గర్భవతి అయింది ఉంది. తనను పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ఇవ్వమని కోరింది. అందుకు ఒప్పుకోకపోగా అతను ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆ మహిళ లబోదిబోమంటూ రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. ఇంటికి కూడా వెళ్ళలేదు. స్ధానికంగా ఉన్న పోలీసులు గుర్తించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం