Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితుల పోస్టుమార్టం, అలిగి వెళ్లిపోయిన డాక్టర్లు, ఎందుకు?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (16:12 IST)
దిశ నిందితులు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. వీరికి నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుల మృత దేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

ఇందులో ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి కృపాల్ సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ తో పాటు మరో ఇద్దరు పీజీ విద్యార్థుల బృందం పాల్గొని క్షుణ్ణంగా మృతదేహాలను పరిశీలిస్తూ పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ వ్యవహారమంతా నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్ర 9 గంటల వరకూ సాగింది. 
 
ఇదిలావుంటే వీరి మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా వచ్చారు. ఐతే ఈలోపుగానే గాంధీ ఆసుపత్రి వైద్యులు పని పూర్తి చేయడంతో మహబూబ్ నగర్ వైద్యులు పోలీసులపై అలిగారట. ఇకపై వచ్చే మృతదేహాలన్నిటికీ గాంధీ ఆసుపత్రి వైద్యులనే పిలిపించుకుని చేయించుకోండంటూ వెళ్లిపోయారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments