Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదోతరగతి పుస్తకాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:15 IST)
నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా పాఠ్యాంశాన్ని రూపొందించారు. సినిమా హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఎన్టీఆర్ గొప్ప స్థాయికి ఎదిగి ఆ తరవాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు.
 
అధికారంలోకి వచ్చిన తరవాత 2 రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. దాంతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
పదోతరగతి సాంఘిక శాస్త్రంలో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments