Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేయూ డిగ్రీ ‘టైమ్ టేబుల్’ వచ్చేసింది

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:43 IST)
కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌‌ను వ‌ర్సిటీ అధికారులు విడుద‌ల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ ఎస్. మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వివరాలను వెల్లడించారు. బీ.కామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు,  కాగా బి.ఎడ్ సెకెండ్ ఇయర్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 11 నుండి 16వ తేదీ వ‌ర‌కు జరుగుతాయ‌న్నారు.

విద్యార్థులు ఫేస్ మాస్కులు ధ‌రించి ప‌రీక్ష‌లు హాజ‌రు కావాల్సిందిగా సూచించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు తాము అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటున్న‌ట్లుగా వెల్లడించారు.

పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments