Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేయూ డిగ్రీ ‘టైమ్ టేబుల్’ వచ్చేసింది

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:43 IST)
కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌‌ను వ‌ర్సిటీ అధికారులు విడుద‌ల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ ఎస్. మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వివరాలను వెల్లడించారు. బీ.కామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు,  కాగా బి.ఎడ్ సెకెండ్ ఇయర్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 11 నుండి 16వ తేదీ వ‌ర‌కు జరుగుతాయ‌న్నారు.

విద్యార్థులు ఫేస్ మాస్కులు ధ‌రించి ప‌రీక్ష‌లు హాజ‌రు కావాల్సిందిగా సూచించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు తాము అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటున్న‌ట్లుగా వెల్లడించారు.

పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments