Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (22:44 IST)
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది.
 
ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత షర్మిల దీక్ష విరమించనున్నారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. షర్మిల షుగర్ లెవెల్స్ 88 నుంచి 62కి తగ్గాయని చెప్పారు. షర్మిల రెండు కిలోల బరువు తగ్గారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments