Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడుబడిన ఇంట్లో యువ జంట మృతదేహాలు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (20:17 IST)
నేటి యువతరం ప్రేమ అనే మాయ లోకంలో మునిగిపోతూ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఓ పాడుబడిన ఇంట్లో యువతి, యువకుడు మృతదేహాలు కుళ్లి పోయిన స్థితిలో చూసిన పోలీసులు సైతం దిగ్బ్రాంతికి గురైన ఘటన జగిత్యాల రూరల్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
 
మృతదేహాలు బాగా కుళ్లిపోవడంతో అక్కడ భయానక దృశ్యం కనిపించింది. హైదరాబాదులో ఓ పాడుబడిన ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించగా రెండు మృతదేహాలు కనిపించాయి. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా ఘటనా స్థలంలో యువతి, యువకుడు మృతదేహాలు కనిపించాయి.
 
ప్రక్కనే పురుగులమందు బాటెల్ కనిపించగా మొదట విషం తాగి తర్వాత ఉరి వేసుకొని చనిపోయినట్లు అంచనా వేశారు. వారిద్దరు ప్రేమికులై ఉంటారని భావిస్తున్నారు. అందులో యువకుడు హైదర్‌పల్లె గ్రామానికి చెందిన మధు అనే యువకుడని, అతనితో చనిపోయిన అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది.
 
వీరి ఆత్మహత్యకు ప్రేమే కారణమా? లేదా ఇంకేమైనా వ్యవహారాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా యువకుడు మధు పది రోజులుగా కనిపించలేదనీ, దాంతో వారిరువురు అప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments