Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగి వున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (21:04 IST)
రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. తెలంగాణలోని దుండిగల్ బౌరంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో వున్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.

 
శనివారం అర్థరాత్రి దుండిగల్ బౌరంపేటలో కోకాకోలా కంపెనీ వద్ద ఆగి వున్న లారీని కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీనితో కారు నుజ్జునుజ్జయింది. అందులో వున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments