Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగి వున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (21:04 IST)
రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. తెలంగాణలోని దుండిగల్ బౌరంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో వున్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.

 
శనివారం అర్థరాత్రి దుండిగల్ బౌరంపేటలో కోకాకోలా కంపెనీ వద్ద ఆగి వున్న లారీని కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీనితో కారు నుజ్జునుజ్జయింది. అందులో వున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments