Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుడిని చితకబాది 2 లక్షలు యూకె కరెన్సీ అపహరించిన క్యాబ్ డ్రైవర్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:14 IST)
పదిహేను రోజుల్లో వివాహం ఉండటంతో యుకే నుండి వచ్చిన ప్రవీణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి ఇంటికి వెళ్లడం కోసం ఓ ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసున్నాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ దారి మళ్ళించి ప్రవీణ్‌ను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్ళి చితకబాది తన వద్ద ఉన్న రెండు లక్షల యుకే కరెన్సీ, బంగారు నగలను దోచుకుని వెళ్లిపోయాడు. 
 
దీంతో తండ్రికి ఫోన్ చేసిన ప్రవీణ్ జరిగిన విషయం చెప్పాడు. తను ఎక్కడున్నానో తెలియడం లేదని తను ఉన్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు తెలియజేశాడు. దీంతో హుటాహుటీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలిస్టేషన్‌కు చేరుకున్న బాధితుడి తండ్రి శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రవీణ్  సొంత గ్రామం ధమ్మాయిగుడా. ఎయిర్‌పోర్ట్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments