Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుడిని చితకబాది 2 లక్షలు యూకె కరెన్సీ అపహరించిన క్యాబ్ డ్రైవర్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:14 IST)
పదిహేను రోజుల్లో వివాహం ఉండటంతో యుకే నుండి వచ్చిన ప్రవీణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి ఇంటికి వెళ్లడం కోసం ఓ ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసున్నాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ దారి మళ్ళించి ప్రవీణ్‌ను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్ళి చితకబాది తన వద్ద ఉన్న రెండు లక్షల యుకే కరెన్సీ, బంగారు నగలను దోచుకుని వెళ్లిపోయాడు. 
 
దీంతో తండ్రికి ఫోన్ చేసిన ప్రవీణ్ జరిగిన విషయం చెప్పాడు. తను ఎక్కడున్నానో తెలియడం లేదని తను ఉన్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు తెలియజేశాడు. దీంతో హుటాహుటీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలిస్టేషన్‌కు చేరుకున్న బాధితుడి తండ్రి శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రవీణ్  సొంత గ్రామం ధమ్మాయిగుడా. ఎయిర్‌పోర్ట్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments