Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి వాహనాలు నడిపితే పదేళ్ల జైలు: సీపీ సజ్జనార్

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:11 IST)
హైదరాబాద్‌లో న్యూఇయర్‌ వేడుకలను నిషేధిస్తూ మందుబాబులకు షాక్‌ ఇచ్చిన తెలంగాణ పోలీసులు.. ఇప్పుడు మరో బాంబ్‌ పేల్చారు.

మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారెవరైనా సరే కఠినంగా శిక్షింప బడతారని అన్నారు సజ్జనార్.

తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టుల కంటే డేంజర్‌ అన్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్.. నిన్న ఒక్కరోజే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 402 మంది పట్టుబడ్డారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments