Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 4వ తేదీ నుండి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అడ్మిషన్లు

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:05 IST)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈ నెల 14 నుండి జరగవలసిన పి.జి కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియ   తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం విధితమే.

కాగా 2021 జనవరి 4 వ తేదీ నుండి తిరిగి ఈ ప్రక్రియ పునఃప్రారంభమౌతుందని, ఇతర వివరాలకొరకు www.spmvv.ac.in, www.spmvvdoa.in వెబ్సైట్ ని చూడవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రో.సువర్ణాలత తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments