తెలంగాణాలో వెలుగుచూసిన కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (12:49 IST)
తెలంగాణా రాష్ట్రంలోకి కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ప్రవేశించింది. అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కరోనా వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిన ఈ వేరియంట్ కేసులను తాజాగా తెలంగాణాలో మూడింటిని గుర్తించారు. 
 
నిజానికి ఈ తరహా కేసులను ఇప్పటికే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్రలలో గుర్తించగా, తాజాగా తెలంగాణాలో కూడా గుర్తించడం ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, డిసెంబరు - జనవరి 2వ తేదీల మధ్య ఈ తరహా కేసులను దేశంలో ఆరు కేసులను గుర్తించారు. ఈ వైరస్‌ను ప్రపంచంలో తొలిసారి న్యూయార్క్ దేశంలో గుర్తించారు. ఇది శరవేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీని వల్ల కరోనా వేవ్స్ మరితంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఎక్స్ బీబీ 15 అనేక ఉత్పరివర్తనాలన పొందడం వల్ల ఇది ఇప్పటివరకు అత్యంత రోగనిరోధకశక్తి కలిగిన వేరియంట్‌గా మారిందని చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments