Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో వెలుగుచూసిన కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (12:49 IST)
తెలంగాణా రాష్ట్రంలోకి కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ప్రవేశించింది. అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కరోనా వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిన ఈ వేరియంట్ కేసులను తాజాగా తెలంగాణాలో మూడింటిని గుర్తించారు. 
 
నిజానికి ఈ తరహా కేసులను ఇప్పటికే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్రలలో గుర్తించగా, తాజాగా తెలంగాణాలో కూడా గుర్తించడం ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, డిసెంబరు - జనవరి 2వ తేదీల మధ్య ఈ తరహా కేసులను దేశంలో ఆరు కేసులను గుర్తించారు. ఈ వైరస్‌ను ప్రపంచంలో తొలిసారి న్యూయార్క్ దేశంలో గుర్తించారు. ఇది శరవేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీని వల్ల కరోనా వేవ్స్ మరితంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఎక్స్ బీబీ 15 అనేక ఉత్పరివర్తనాలన పొందడం వల్ల ఇది ఇప్పటివరకు అత్యంత రోగనిరోధకశక్తి కలిగిన వేరియంట్‌గా మారిందని చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments