Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్కొండ మెట్లబావి - దోమకొండకు యునెస్కో గుర్తింపు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (08:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రెండు కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. అలాగే, ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం, బైకుల్లా రైల్వే స్టేషన్‌కు ఈ ఆవార్డులు వచ్చాయి. 
 
యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలకు ఆసియా - పసిఫిక్ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోవలోనే తాజాగా దేశంలోని పలు భవనాలకు ఈ అవార్డులు వరించాయి. 
 
ముఖ్యంగా తెలంగాణాలో గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ విభాగంలోనూ, దోమకొండ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ విభాగంలో చోటు సంపాదించుకున్నాయి. 
 
ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల్లో 50 చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు రాగా, వీటి వడపోత తర్వాత ఆరు దేశాల్లో 13 కట్టడాలను ఐదు కేటిగిరీల్లో అవార్డుల్లో ఎంపిక  చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా, ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆప్ఘనిస్థాన్‌, నేపాల్ దేశాలకు ఒక్కొక్కటి చొప్పున దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments