Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్కొండ మెట్లబావి - దోమకొండకు యునెస్కో గుర్తింపు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (08:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రెండు కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. అలాగే, ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం, బైకుల్లా రైల్వే స్టేషన్‌కు ఈ ఆవార్డులు వచ్చాయి. 
 
యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలకు ఆసియా - పసిఫిక్ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోవలోనే తాజాగా దేశంలోని పలు భవనాలకు ఈ అవార్డులు వరించాయి. 
 
ముఖ్యంగా తెలంగాణాలో గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ విభాగంలోనూ, దోమకొండ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ విభాగంలో చోటు సంపాదించుకున్నాయి. 
 
ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల్లో 50 చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు రాగా, వీటి వడపోత తర్వాత ఆరు దేశాల్లో 13 కట్టడాలను ఐదు కేటిగిరీల్లో అవార్డుల్లో ఎంపిక  చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా, ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆప్ఘనిస్థాన్‌, నేపాల్ దేశాలకు ఒక్కొక్కటి చొప్పున దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments