Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలోని జూన్పూరు జడ్పీ ఛైర్మన్‌గా తెలంగాణా మహిళ!

Webdunia
సోమవారం, 5 జులై 2021 (09:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భారతీ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. క్రితం ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే, ఈ రాష్ట్రంలో తాజాగా జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన తెలంగాణ మహిళ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జాన్పూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈమె తండ్రి కీసర జితేందర్‌ రెడ్డి కావడం గమనార్హం. 
 
ఈమె సొంతూరు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం. ఈమె తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమయంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత ఆమెకు యూపీకి చెందిన వ్యక్తితో వివాహం కావడంతో ఆమె అక్కడికి వెళ్లి స్థిరపడిపోయారు. ఈ క్రమంలో ఆమె అక్కడ బీజేపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఆమెకు జాన్పూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments