Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, ఆమె ప్రియుడి వేధింపుల భరించలేక భర్త ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (08:58 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సల్లెల్లలో ఓ విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు వేధింపుల వల్ల ఓ భర్త ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఈ గ్రామానికి చెందిన నరేశ్ అనే వ్యక్తి భార్యతో కొమిరె జంపయ్య (36) వివాహేతర సంబంధం గత రెండేళ్లుగా కొనసాగుతోంది. 
 
ఇదే విషయంపై భార్యతో పాటు జంపయ్యను కూడా నాగేంద్ర పలు మార్లు మందలించారు. అయినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆమె తీరు మార్చుకోకపోవడంతో గ్రామ పంచాయతీ పెద్దల వద్దకు ఈ గొడవ వెళ్లింది. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేష్ ఆత్మహత్య చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments