Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలి డబ్బుల గొడవ... భర్త మర్మాంగం కోసిన భార్య

కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:47 IST)
కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపలకు 25 యేళ్ళ కిందట వివాహమైంది. కూలి డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన రవీందర్ భోజనం చేసి నిద్రపోయాడు. 
 
ఈ సమయంలో స్వరూప కూరగాయల కత్తితో రవీందర్ మర్మాంగం కోసింది. అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments