Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలి డబ్బుల గొడవ... భర్త మర్మాంగం కోసిన భార్య

కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:47 IST)
కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపలకు 25 యేళ్ళ కిందట వివాహమైంది. కూలి డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన రవీందర్ భోజనం చేసి నిద్రపోయాడు. 
 
ఈ సమయంలో స్వరూప కూరగాయల కత్తితో రవీందర్ మర్మాంగం కోసింది. అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments