Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నా సెగ్మెంట్.. ఏం జరిగినా నేను చూసుకుంటా... కేటీఆర్

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:19 IST)
సిరిసిల్ల పట్నంలో ఎస్.సి,ఎస్.టీ బాలికల హాస్టలో గత కొద్దీ కాలంగా అక్కడ అమ్మాయిలు మీద జరుగుతున్న లైంగిక దాడులు ఇటీవలే బట్టబయలు ఆయన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపైన ఇప్పటివరకు లోకల్ ఎమ్మేల్యే అక్కడికి వచ్చి సందర్శించింది లేదు. 
 
దీంతో శుక్రవారం టీడీపీ తెలంగాణా శాఖ కరీంనగర్ పార్లిమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి ఆ బాలికలని పరామర్శించి హాస్టల్ ప్రదేశాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్బంగా స్థానిక ఎమ్మేల్యే కెటీఆర్ అక్కడకి రావడం జరిగింది. అప్పుడు వారికీ టీడీపీ తరపున ఒక లెటర్ ఇవ్వడంతో పాటు విషయం యొక్క పురోగతి గురించి అడిగినప్పుడు కొంచం అసహనం, నిర్లక్ష్యంతో కూడిన సమాధానం ఇచ్చిన మంత్రి.. ఇది నా నియోజకవర్గం నేను చూసుకుంటాను అని చెప్పేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం