Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నా సెగ్మెంట్.. ఏం జరిగినా నేను చూసుకుంటా... కేటీఆర్

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:19 IST)
సిరిసిల్ల పట్నంలో ఎస్.సి,ఎస్.టీ బాలికల హాస్టలో గత కొద్దీ కాలంగా అక్కడ అమ్మాయిలు మీద జరుగుతున్న లైంగిక దాడులు ఇటీవలే బట్టబయలు ఆయన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపైన ఇప్పటివరకు లోకల్ ఎమ్మేల్యే అక్కడికి వచ్చి సందర్శించింది లేదు. 
 
దీంతో శుక్రవారం టీడీపీ తెలంగాణా శాఖ కరీంనగర్ పార్లిమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి ఆ బాలికలని పరామర్శించి హాస్టల్ ప్రదేశాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్బంగా స్థానిక ఎమ్మేల్యే కెటీఆర్ అక్కడకి రావడం జరిగింది. అప్పుడు వారికీ టీడీపీ తరపున ఒక లెటర్ ఇవ్వడంతో పాటు విషయం యొక్క పురోగతి గురించి అడిగినప్పుడు కొంచం అసహనం, నిర్లక్ష్యంతో కూడిన సమాధానం ఇచ్చిన మంత్రి.. ఇది నా నియోజకవర్గం నేను చూసుకుంటాను అని చెప్పేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం