Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (17:59 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ.. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్‌ శ్రేణులు, నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ అభిమానాన్ని చాటుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. 
 
తెలంగాణలో మాత్రమే కాకుండా.. ఏపీలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పాలాభిషేకం చేసింది. 
 
విశాఖ పబ్లిక్ లైబ్రరీ దగ్గర అభినందన సభ కూడా నిర్వహించారు. ఇక, పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చాలని జేఏసీ డిమాండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments