Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (19:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా, ఈ తరహా యూనివర్శిటీని తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేశారు. 
 
రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థిని నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దీన్ని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మించారు. 
 
ఈ యూనివర్శిటీ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయానికి సంబంధించిన ఫోటోలను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments