Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (19:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా, ఈ తరహా యూనివర్శిటీని తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేశారు. 
 
రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థిని నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దీన్ని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మించారు. 
 
ఈ యూనివర్శిటీ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయానికి సంబంధించిన ఫోటోలను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments