Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేసి వైఎస్. షర్మిల

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (18:24 IST)
రైతు కూలీలతో కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల వరి నాట్లు వేశారు. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల... కొండలం నియోజకవర్గంలో తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పొలాల్లో రైతు కూలీలతో కలిసి ఆమె వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయంలో మహిళల పాత్రను ఆకాశానికెత్తేశారు. 
 
గత కొన్ని రోజులుగా ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో సాగుతోంది. ఇందులోభాగంగా గురువారం వరి మడుల్లోకి దిగిన షర్మిల.. వరి నాట్లు వేస్తూ మహిళా కూలీలతో కలిసిపోయారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "లాభనష్టాలు కాకుండా కష్టాన్ని నమ్ముకుని చేసేదే వ్యవసాయం.ఎవుసాన్ని పండగ చేయడమే మా లక్ష్యం. మహిళలు లేనిదే ఎవుసం లేదు. వారి కష్టం వెలకట్టలేనిది. నాటు వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు సగం పనులు వారివే. ఎవుసమైనా, ఇల్లు అయినా, దేశాన్ని అయినా నడిపించడంలో వారికి వారే సాటి" అని అన్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments