Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల-మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (14:16 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా పడిన ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్  పరీక్ష నిర్వహిస్తారు.

మే 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుంది. సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష మే 21న జరుగుతుంది. 
 
ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించాలని టీఎస్‌పీఎస్పీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎగ్జామ్స్‌కు ఉద్యోగులకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కానీ అనుమతించరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments