Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో కలిసి కుమార్తెను చంపేసిన కసాయి తల్లి

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (10:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉందని భావించిన కసాయి తల్లి పేగు తెంచుకుని పుట్టిన ఆడబిడ్డను తన ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బతుకుదెరువు కోసం విజయావడ నుంజి నిజామాబాద్‌కు వచ్చిన దుర్గ అనే మహిళకు రైల్వే స్టేషన్ వద్ద పనిచేసే శ్రీను అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, తమ అక్రమ సంబంధానికి కుమార్తె అడ్డుగా ఉందని భావించింది. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి కుమార్తెను దుర్గ భవానీ హత్య చేసింది. బాలిత తండ్రి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన మక్లూర్ పోలీసులు కుమార్తెను హత్య చేసిన కసాయి తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments