Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాక్షసుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ: బీజేపీ

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (11:52 IST)
రాక్షసుడి చేతిలో తెలంగాణ తల్లి బందీగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఈ పాలన నుంచి రక్షించమని రాష్ట్రం ఘోషిస్తున్నదని, అందుకే బీజేపీ మలిదశ ఉద్యమం చేపట్టిందని చెప్పారు.

రాష్ట్రంలో కచ్చితంగా గెలిచే సీట్లలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు పోటీలో ఉంటున్నారని, ఓడిపోయే సీట్లను ఇతరులకు కేటాయిస్తున్నారని విమర్శించారు. అధికార మత్తులో జోగుతున్న సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని వార్నింగ్‌లు ఇస్తున్నారని, బ్యాలెట్‌ వార్‌తో కేసీఆర్‌ నియంతృత్వ పోకడలను నిలువరించాలని పిలుపునిచ్చారు.

అధికారుల సంఘం అండదండలతో అందెలమెక్కిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ టీఆర్‌ఎ్‌సకు ఓటెయ్యకుంటే దేవుడు కూడా క్షమించడని అనడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
 
ఉద్యోగులు టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ వందలాది మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో నీళ్లు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాజాన్ని దారుణంగా వంచించిందని విమర్శించారు.

తెలంగాణ  ఉద్యమకారులు రోడ్డు పాలయ్యారని, ఉద్యమ ద్రోహులు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments