Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (11:32 IST)
తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో వున్న బీజేపీ సర్కారు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని తెలంగాణ మంత్రులు అన్నారు. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణితో వ్యవహరించడం తప్పితే.. సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదని తెలంగాణ మంత్రులు తెలిపారు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదని తెలంగాణ మంత్రులు చెప్పారు. 
 
ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తామని తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. రైతుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తుందని.. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దని నిరంజన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments