కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (11:32 IST)
తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో వున్న బీజేపీ సర్కారు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని తెలంగాణ మంత్రులు అన్నారు. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణితో వ్యవహరించడం తప్పితే.. సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదని తెలంగాణ మంత్రులు తెలిపారు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదని తెలంగాణ మంత్రులు చెప్పారు. 
 
ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తామని తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. రైతుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తుందని.. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దని నిరంజన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments