Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవో-దేఖో-సీకో.. దమ్ బిర్యానీ రుచి చూడండి.. వెజ్ బిర్యానీని మర్చిపోకండి..

Webdunia
శనివారం, 2 జులై 2022 (09:31 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాదులో దమ్ బిర్యానీ రుచి చూడండి. శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా వుంటుంది. అడగడం మర్చిపోకండి.. ఇరానీ చాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి అంటూ కేటీఆర్ పిలుపు నిచ్చారు. 
 
అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి.. అందుకే అంటున్నాం.. ఆవో.. దేఖో.. సికో.. అని అంటూ కేటీఆర్ బహిరంగ లేఖలో తెలిపారు. 
 
అలాగే సంక్షేమానికి సరికొత్త అర్ధాన్నిచ్చేలా.. పేదల ముఖాలలో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటు 450కి పైగా సంక్షేమా పథకాలను స్టడీ చేసి.. మీరు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమలు చేయండని ఆ లేఖలో కేటీఆర్ మోదీని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

Mad Gang: నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ : మ్యాడ్ గ్యాంగ్

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments