Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవో-దేఖో-సీకో.. దమ్ బిర్యానీ రుచి చూడండి.. వెజ్ బిర్యానీని మర్చిపోకండి..

Webdunia
శనివారం, 2 జులై 2022 (09:31 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాదులో దమ్ బిర్యానీ రుచి చూడండి. శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా వుంటుంది. అడగడం మర్చిపోకండి.. ఇరానీ చాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి అంటూ కేటీఆర్ పిలుపు నిచ్చారు. 
 
అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి.. అందుకే అంటున్నాం.. ఆవో.. దేఖో.. సికో.. అని అంటూ కేటీఆర్ బహిరంగ లేఖలో తెలిపారు. 
 
అలాగే సంక్షేమానికి సరికొత్త అర్ధాన్నిచ్చేలా.. పేదల ముఖాలలో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటు 450కి పైగా సంక్షేమా పథకాలను స్టడీ చేసి.. మీరు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమలు చేయండని ఆ లేఖలో కేటీఆర్ మోదీని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments