Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (14:10 IST)
మందుబాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేలా డిసెంబరు 31వ తేదీన రాత్రి మద్యం షాపులు తెరిచే ఉంటాయని తెలిపింది. బార్లు, పబ్బులు, మద్యం షాపులను తెరిచి ఉంచే సమయాన్ని పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
ఈ ఉత్తర్వుల మేరకు డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రిటైల్ షాపుల్లో అర్థరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్సు గల బార్లలో అర్థరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు. 
 
కరోనా కష్టకాలంలో మద్యం అమ్మకాలు ఆగిపోయినందున, లైసెన్సులు పొందిన యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యం విక్రయించడానికి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో మద్యం బాబులతో పాటు పబ్బులకు వెళ్లే వారు తెగ సంబరబడిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments