కావలసిన పదార్థాలు:
	కొండవుచింత, అలక్రపత్రము ఆకులు - 10.
	వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు, 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	కరివేపాకు - 1 కప్పు, 
	జీలకర్ర పొడి - 1 టీ స్పూను,
	పుదీనా ఆకులు - గుప్పెడు, 
	మిరియాలు - తగినంత, 
 
									
										
								
																	
	తులసి ఆకులు - కొన్ని, 
	నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, 
	చిన్న ఉల్లిపాయలు - 10 (సన్నగా తరిగి పెట్టుకోవాలి).
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	తయారీ విధానం:
	ఒక బాణలిలో వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉల్లిపాయ తరుగు, తులసి ఆకులు, కావలసినంత నీరు, ఉప్పు వేసి మీడియం మంట మీద బాగా మరిగించాలి. ఈ మిశ్రమానికి కాస్త కార్న్ పిండిని జారుగా కలిపి కాసేపు తెల్లనివ్వండి. సూప్ లా వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఫిల్టర్ చేసిన మిరియాలు, నిమ్మరసం కలిపి వేడి వేడిగా కార్న్ చిప్స్ తో తీసుకుంటే టేస్టు అదిరిపోతుంది. ఈ సూప్ తీసుకోవడం ద్వారా శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు దూరం అవుతుంది.