Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెనడాలో మంచు తుపాను.. గుంటూరు దంపతుల మృతి

winter storm
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (20:15 IST)
అమెరికాతో పాటు కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60మంది మృతి చెందారు. తాజాగా మంచు తుఫానులో చిక్కుకుని ఏపీకి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో జరిగింది. వీరు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంకు చెందిన వారని గుర్తించారు. 
 
ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్ లేక్ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి వెలికి తీశారు. కాగా అమెరికాలోని 20 కోట్ల మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. 16 వేల విమానాలు రద్దయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాంలో హడలెత్తిన చిరుత.. 15మందిపై దాడి.. వీడియో వైరల్