Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి 7 గంటల దాకా విజయశాంతి అక్కడెందుకున్నట్లు?

ఇప్పుడిదే తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తెలంగాణ నాయకురాలేంటి తమిళనాడులో చర్చ ఏమిటి అనుకుంటున్నారా...? నాయకులు ఏ ప్రాంతానికి చెందినివారయినప్పటికీ రాజకీయ వ్యక్తుల మధ్య సంబంధాలు వుంటుంటాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా సాధన సభకు మ

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (18:33 IST)
ఇప్పుడిదే తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తెలంగాణ నాయకురాలేంటి తమిళనాడులో చర్చ ఏమిటి అనుకుంటున్నారా...? నాయకులు ఏ ప్రాంతానికి చెందినివారయినప్పటికీ రాజకీయ వ్యక్తుల మధ్య సంబంధాలు వుంటుంటాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా సాధన సభకు ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ రాలేదా... అంతే. రాజకీయాలు దేశమంతా తిరుగుతుంటాయి. 
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... విజయశాంతి ఈమధ్య జైలులో వున్న శశికళను కలిశారు. ఐతే జైలులో వున్న ఖైదీతో సాయంత్రం 5 గంటల తర్వాత భేటీ కుదరదు. కానీ రాములమ్మ రాత్రి ఏడు గంటల దాకా అక్కడ చర్చ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైలు నిబంధనలను పట్టించుకోకుండా రాత్రి వరకూ ఏమేమి చర్చించారంటూ తమిళనాడులో జనం అనకుంటున్నారు. 
 
ఐతే శశికళతో విజయశాంతికి మంచి స్నేహసంబంధాలున్నాయట. ఈ నేపధ్యంలోనే ఆమెను కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. కానీ తమిళనాడులో మాత్రం దీనిపై ఓ రేంజిలో చర్చయితే జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments