Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల.. మొన్న కోడిగుడ్డు, నిన్న బియ్యం, నేడు పంచదార..

దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల ఎక్కువైంది. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ప్లాస్టిక్ గుడ్లు, నిన్నటికి నిన్న ప్లాస్టిక్ బియ్యం.. నేడేమో ప్లాస్టిక్ పంచదార విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (18:01 IST)
దేశంలో ప్లాస్టిక్ పదార్థాల గోల ఎక్కువైంది. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ప్లాస్టిక్ గుడ్లు, నిన్నటికి నిన్న ప్లాస్టిక్ బియ్యం.. నేడేమో ప్లాస్టిక్ పంచదార విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినే తిండిని కల్తీ చేస్తూ ప్లాస్టిక్ ఆహార పదార్థాలు రావడంపై వారు మండిపడుతున్నారు. 
 
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ బియ్యంతో పాటు కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరు దుకాణాల్లో ప్లాస్టిక్‌ పంచదార విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో కస్టమర్లు ఏ పదార్థాలు కొనుగోలు చేయాలన్నా ఆందోళన చెందుతున్నారు. బెంగళూరులోని హస్సన్‌ ప్రాంతానికి చెందిన శివకుమార్‌ రైల్వే పోలీస్. ఇతడు వారం రోజుల క్రితం ఓ దుకాణంలో మూడు కిలోల పంచదార కొనుగోలు చేశాడు. 
 
ఆ పంచదారను టీకి ఉపయోగించగా.. అందులో వేసిన చక్కెర కరిగిపోయి.. గిన్నెకు అంటుకుపోయింది. దీంతో షాక్ అయిన శివకుమార్ మీడియాతో తన గోడు వినిపించుకున్నాడు. దీనిపై ఆహార భద్రతాధికారులు రంగంలోకి దిగి.. దుకాణాలపై రైడ్లు నిర్వహిస్తున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments