Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీల ఖరారు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (12:11 IST)
తెలంగాణ ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీలను ఖారారు చేసింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయని తెలిపింది ఇంటర్ బోర్డు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 21 నుంచి మే 5 వరకు జరగనున్నాయని బోర్డు ప్రకటించింది.
 
ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టిల్​ ఎగ్జామ్స్ తేదీలను కూడా ఖరారు చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments