Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో క్రిస్మస్ - న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్‌తో పాటు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. ఒకవైపు, కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్న నేపథ్యంలో కోవిడి పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేయాలని సర్కారుకు సూచన చేసింది. 
 
ముఖ్యంగా, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలతో పాటు.. పండగ సీజన్‌లో ప్రజలంతా ఒక చోట చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments