Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో జిల్లాల వారీగా మార్చి నుంచి జాబ్ మేళా

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (19:20 IST)
తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ త్వరలో జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ, సెట్విన్ సంయుక్తంగా జాబ్ మేళాను సవ్యసాచి చేతుల మీదుగా ప్రారంభించారు. 
 
మార్చి 5న మహబూబ్ నగర్ జిల్లాలో, 6వ తేదీన ఖమ్మం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సవ్యసాచి ప్రకటించారు. 
 
ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మార్చి నెలలో జాబ్‌ మేళా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగ పరచుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments