తెలంగాణలో జిల్లాల వారీగా మార్చి నుంచి జాబ్ మేళా

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (19:20 IST)
తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ త్వరలో జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ, సెట్విన్ సంయుక్తంగా జాబ్ మేళాను సవ్యసాచి చేతుల మీదుగా ప్రారంభించారు. 
 
మార్చి 5న మహబూబ్ నగర్ జిల్లాలో, 6వ తేదీన ఖమ్మం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సవ్యసాచి ప్రకటించారు. 
 
ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మార్చి నెలలో జాబ్‌ మేళా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగ పరచుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments